17 June, 2026 | 10:58 AM

Breaking News

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •   హామీలు నెరవేర్చకుంటే తిరుగుబాటు తప్పదు   •  

తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చల్లా లక్ష్మణ్

19-01-2026 12:00 AM

చేగుంట, జనవరి 18 :తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక సమావేశం ఆదివారం నాడు కేశవ మెమోరియల్ పాఠశాల నారాయణగూడ లో జరిగింది. ఈ సమావేశంలో తపస్ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యునిగా చల్లా లక్ష్మణ్ నియామకం అయినట్లుగా తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్ తెలిపారు. ఈ సం దర్భంగా మెదక్ జిల్లా తపస్  అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, జాల సిద్దు , మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావు ల వెంకటేశం , తంగేళ్లపల్లి కృష్ణమూర్తి చే గుంట మండల శాఖ అభినందనలు తెలియజేశారు.