22 April, 2026 | 1:02 PM

Breaking News

ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •  

సిడ్నీ వన్డే: భారత్‌ టార్గెట్‌ 237 పరుగులు

25-10-2025 01:11 PM

సిడ్నీ వన్డేలో ఆస్ట్రేలియా భారత జట్టుకు 237 టార్గెట్ ఇచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కంగారులు 46.4 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో రెన్ షా (56), మార్ష్ (41), షార్ట్ (30), హెడ్ (29) పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లో హర్షిత్ రాణా 4 వికెట్లు, సుందర్ 2 వికెట్లు, సిరాజ్, ప్రసిద్ధ్, కుల్దీప్, అక్షర్ పటేల్ తలో వికెట్ల తీసుకున్నారు.