6 May, 2026 | 11:53 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

హ్యాకథాన్‌లో జ్యోతిష్మతి విద్యార్థుల ఘన విజయం

18-02-2026 12:19 AM

ముకరంపుర, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): కరీంనగర్లోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్  విద్యార్థులు హైదరాబాద్ సిబిఐటి  నిర్వహించిన జా తీయ స్థాయి ‘సీబీఐటీ హ్యాకథాన్ ఫర్ సుధీ 2026’లో ప్రథమ బహుమతిని కైవసం చే సుకున్నారు. జిట్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థు లు టి. భవానీ, షిఫా తహ్రీమ్, సిహెచ్. వైష్ణవిలు ‘గ్రీన్ జీనీ ఏఐ మరియు ఐఓటీ ఆ ధారిత స్మార్ట్ ఫార్మింగ్ సపోర్ట్ అనే ఫస్ట్ డొమైన్ ప్రాజెక్టుతో విజేతలుగా నిలిచి 12,000 నగదు బహుమతిని, ప్రశంస పత్రం గెలుచుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులను జిట్స్ చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, కార్యదర్శి జె. సుమిత్ సాయి, ప్రిన్సిపల్ డా టి అనిల్ కుమార్, డీన్ అకడెమిక్స్ అండ్  ఆడిట్ డా పి కె వైశాలి, సిఎస్‌ఈ విభాగధిపతి డా రవీందర్ మొగిలి,  కో ఆర్డినేటర్ డా. ఆర్. జగదీషన్, అధ్యాపక బృందం, విద్యార్థులు అభినందించారు.