9 May, 2026 | 10:43 AM

Breaking News

కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •  

బోయిన్‌పల్లిలో అర్వింద్ కుమార్ ద్వివేది జన్మదిన వేడుకలు

05-01-2026 12:28 AM

సికింద్రాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): కంటోన్మెంట్ బోర్డు సీఈవో అరవింద్ కుమార్ ద్వివేది పుట్టిన రోజు వేడుకలు ఆదివారం కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో బోయిన్ పల్లి ప్లే గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోర్డ్ సీఈవో అరవింద్ కుమార్ ద్వివేది హాజరై కేక్ కట్ చేసి అరవింద్ కుమార్ ద్వివేది జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ఆయనకు శాలువా కప్పి,బొకే అందించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి మధుకర్,ముఖేష్ యాదవ్, వరప్రసాద్, బిల్డర్ మాల్యాద్రి, మహిళ నాయకురాలు, స్థానిక నాయకులు తదితరులు కూడా ద్వివేదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.