12 May, 2026 | 8:38 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

ఆరోపణలు అవాస్తవం

12-05-2026 07:27 PM

మానకొండూరు,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం, పచ్చునూరు గ్రామ మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ కూరాకుల పోచాలు, కారోబార్ కూరాకుల శ్రీనివాసులపై కొందరు గ్రామస్తులు పనిగట్టుకొని అసత్యపు ఆరోపణలతో అధికారులకు ఫిర్యాదు చేయడం విచారకరమని పచ్చునూరు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వందరోజుల పని దినాలలో పోచాలు విధుల్లో లేనప్పటికిని హాజరుకాని కూలీలకు హాజరైనట్లు చూపించి నిధులను ఎలా దుర్వినియోగపరచారని ప్రశ్నించారు. తక్షణం గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ ను నియమించి కూలీలకు పని దినాలు కల్పించాలని అధికారులను కోరారు.