మంత్రులు, ఎమ్మెల్యేలు మీరు సంతోషంగా ఉన్నారా : కొండా సురేఖ
నా మాజీ ఓఎస్డీ సుమంత్ పై కక్ష కట్టి ఇబ్బంది పెట్టారని, నాపై చర్యకు సిఫారసు చేసిన మల్లు రవి కూడా గతంలో కాంగ్రెస్ ను తిట్టినవారే అని కొండా సురేఖ పేర్కొన్నారు. గతంలో రోశయ్య, జైపాల్ రెడ్డి కూడా ఇందిరాగాంధీని తిట్టారని, నన్ను మంత్రి పదవి నుంచి తొలగించినందుకు నేనేమి బాధపడట్లేదన్నారు. మేం ప్రజాబలం ఉన్న నాయకులం, జనం మావెంటే ఉంటారని, మంత్రులు, ఎమ్మెల్యేలు.. మీరు సంతోషంగా ఉన్నారా..? అని అడిగారు.
03-09-2026 | 04:55pm