Nasha Mukt Bharat: 4 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
చెన్నై: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మాదకద్రవ్యాల అక్రమరవాణా, మనీలాండరింగ్కు సంబంధించిన కేసులో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. 'మనీ లాండరింగ్ నిరోధక చట్టం' కింద చేపట్టిన చర్యల్లో భాగంగా, తమిళనాడులోని చెన్నై, రామనాథపురం, అలాగే కేరళలోని కొచ్చి, కన్నూర్, మలప్పురం, త్రిసూర్ ప్రాంతాల్లోని మొత్తం 30కి పైగా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. కేంద్రం 'నషా ముక్త్ భారత్ అభియాన్'లో భాగంగా ఈ చర్య జరిగింది.
03-09-2026 | 11:36am