15 May, 2026 | 11:37 AM

Breaking News

నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో జొన్నల కొనుగోలు ప్రారంభం   •   గన్ని బ్యాగుల కొరత.. పంట తరలింపులో జాప్యం రోడ్డెక్కిన అన్నదాత   •   సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్పష్టత   •   NEET UG 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు   •   మైనర్ బాలికపై లైంగిక దాడి..   •   వాహన దారులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు   •   యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం   •   మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్   •   యువతను వ్యసనాలకు దూరం చేసేందుకే క్రికెట్ టోర్నమెంట్   •   గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలి   •  

హుజురాబాద్ ఆస్పత్రికి అంబులెన్స్

28-12-2025 12:45 AM

డాక్యుమెంట్లు అందించిన కేంద్రమంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, డిసెంబరు 27 (విజయక్రాంతి): కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి  బండి సంజయ్ తన సొంత నిధులతో హు జురాబాద్ జనరల్ హాస్పిటల్‌కి  అందజేసిన అంబులెన్స్‌కు సంబంధించిన పత్రాలను శనివారం అందజేశారు.

కరీంనగర్ పార్లమెంటు బీజేపీ వెహికల్ ఇన్‌చార్జి సాంబ యిపల్లి శ్రీనివాస్‌రెడ్డి ద్వారా ఆస్పత్రి వైద్య అధికారి నల్ల నారాయణరెడ్డికి అందజేశారు. ఈ అంబులెన్స్ ద్వారా హుజురాబాద్ నియోజకవర్గంలోని రోగులకు అత్యవసర వైద్య సేవలు అందించడం సులభమవుతుందని ఆస్పత్రి అధికారులు తెలిపారు.