27 March, 2026 | 2:14 PM

Breaking News

శ్రీశైల క్షేత్రంలో వైభవంగా సీతారాముల కల్యాణం.!   •   దేశంలో తగినంత ఎరువుల నిల్వలున్నాయి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు — నడ్డా   •   బాలుడి కన్ను గుడ్డు పీకేసిన వీధి కుక్కలు   •   భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్‌?.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన   •   రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర.. ధూల్‌పేటలో ప్రారంభం   •   భద్రాచలంలో కన్నులపండువగా సీతారాముల కల్యాణోత్సవం   •   పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం గుడ్‌న్యూస్   •   శ్రీరామనవమి వేళ.. 48 ఆవులను కాపాడిన భజరంగ్ దళ్, హిందూ వాహిని సభ్యులు   •   హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరామ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు   •   తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా అన్నపర్తి జ్ఞాన సుందర్   •  

ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి..

25-03-2026 12:00 AM

గాంధారి , మార్చ్ 24 ( విజయ క్రాంతి ) : కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు , ఉపాధి హామీ సిబ్బంది సమన్వయంతో గ్రామాల్లో ఉపాధి కూలీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

రానున్న రోజుల్లో ఎండల తీవ్రత దృష్ట్యా వారికి కనీస వసతులు ఏర్పాటు చేయాలని ఆయన ఉపాధి సిబ్బందికి సూచించారు. అందరికీ పని కల్పించాలని ఆయన వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వర్, ఈసి మధు, ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.