26 May, 2026 | 4:26 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

భక్తి భావంతో ఆధ్యాత్మిక చైతన్యం

09-10-2025 12:00 AM

ములకలపల్లి /దమ్మపేట, అక్టోబర్ 8 (విజయ క్రాంతి): ప్రజలు భక్తి భావంతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెం పొందించుకోవాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. బుధవారం దమ్మపేట మం డలం నాగుపల్లి గ్రామంలో గ్రామస్తులచే లక్ష్మీనారాయణ స్వామి దేవాల య ప్రాంగణంలో నిర్మించబడిన నూతన హరిహరాత్మజ అయ్యప్ప స్వామి పీఠం ప్రారంభోత్సవ మహోత్సవంలో ఎమ్మెల్యే జారె ఆదినా రా యణ పాల్గొని మాట్లాడారు.

గ్రామ ప్రజలు భక్తి భావంతో నిర్మించిన అయ్యప్ప స్వామి పీఠం ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు  ఈ పీఠం ద్వారా చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించా రు. అయ్యప్ప గురు స్వాములు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.