28 March, 2026 | 5:40 PM

Breaking News

ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్   •   వికలాంగులకు 6 వేల పెన్షన్ హామీ ఏమైంది....?   •   మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •  

కూసుమంచి తహాశీల్దారుగా సైదులు బాధ్యతలు స్వీకరణ

28-03-2026 03:50 PM

కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి నూతన తహాశీల్దారుగా సైదులు శనివారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు పనిచేసిన తహసీల్దార్ రవికుమార్ బదిలీపై వెళ్ళారు. ఆయన స్థానంలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ గా పనిచేస్తున్న సైదులను కూసుమంచికి బదిలీ చేయగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భూభారతి పథకానికి కూసుమంచి మండలంను ఎంపిక చేయడం సంతోషంగా ఉందని, సిబ్బంది అందర్ని కలుపుకుని కచ్చితంగా రైతులు మేలు జరిగే విధంగా పనిచేస్తామని హామి ఇచ్చారు.