24 May, 2026 | 5:16 PM

Breaking News

పిసిసి అధ్యక్షుని సన్మానించిన కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు   •   నవజాత శిశువు పట్ల జాగ్రత్తగా ఉండాలి   •   అటవీ సమీప గ్రామాల వారు తగు జాగ్రత్తలు పాటించాలి: ఎఫ్ఆర్ఓ   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ   •   రైతులను నిలువు దోపిడి చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వం   •   పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత గుర్తింపు   •   వేల కోట్లతో వరి ధాన్యం కొనుగోలు ఎక్కడా.. ఎప్పుడూ జరగలేదు   •   మధ్య దళారులను నమ్మవద్దు   •   బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో యువకుడు ఆత్మ హత్య కలకలం   •   గుంజపడుగు గ్రామపంచాయతీ వర్కర్లకు రూ.15 లక్షల ఇన్సూరెన్స్   •  

పీఆర్ శ్రీజేశ్‌కు పద్మ భూషణ్

26-01-2025 12:19 AM

న్యూఢిల్లీ: కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో క్రీడల విభాగం నుంచి ఐదుగురు ఎంపికయ్యారు. భారత మాజీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్‌కు పద్మభూషణ్ అవార్డు లభించగా.. భారత పారా ఆర్చర్ హర్వీందర్ సింగ్, భారత మాజీ క్రికెటర్ ఆర్. అశ్విన్, అథ్లెటిక్స్ కోచ్ సత్యపాల్ సింగ్, మాజీ ఫుట్‌బాలర్ ఐఎమ్ విజయన్ పద్మశ్రీకి ఎంపికయ్యారు. టోక్యో, పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా పతకాలు సాధించిన భారత హాకీ జట్టులో పీఆర్ శ్రీజేశ్ సభ్యుడిగా ఉన్నాడు.  గతేడాది పారిస్ పారాలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి అథ్లెట్‌గా హర్వీందర్ నిలిచాడు.