28 August, 2026 | 2:27 PM

Breaking News

రాఖీ కట్టేందుకు వెళ్తుండగా ప్రమాదం.. మహిళకు తీవ్రగాయాలు   •   ప్రధాని మోదీ, తల్లిదండ్రులపై ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్ట్   •   ఎమ్మెల్యే పోచారంకు రాఖీ కట్టిన సోదరిమణి దొడ్ల సత్యవతి   •   విద్యుత్ పోరాట అమరవీరుల స్పూర్తితో భవిష్యత్ పోరాటాలు   •   ప్రయాణికుల కష్టాలు తీర్చేలా ఆర్‌ఓబీ పనులు వేగవంతం చేయాలి   •   సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు   •   మదర్‌ థెరిసా పొదుపు సమితిపై ఆరోపణల కలకలం   •   పేద విద్యార్థులకు డాక్టర్ సంతోష్ రెడ్డి ఆర్థిక సహయం   •   జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •  

గణితంలో ప్రాథమిక నైపుణ్యాలు రావాలి

08-07-2026 12:00 AM

అలంపూర్, జూలై 7: ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, గణితంలో ప్రాథమిక నైపు ణ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మానవపాడు ఎంఈవో శివప్రసాద్ సూచించారు. బోరవెల్లి, జల్లాపురం ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం సందర్శించిన ఆయన విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రతి విద్యార్థి ప్రాథమిక అభ్యసన నైపుణ్యాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఉపాధ్యా యులకు సూచించారు.