17 July, 2026 | 1:50 PM

Breaking News

పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •   ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా   •   హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు   •  

క్షయ వ్యాధి నిర్మూలన అందరి బాధ్యత

27-12-2025 06:59 PM

ఉట్నూర్,(విజయక్రాంతి):  జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన అధికారిని డాక్టర్ సుమలత అన్నారు. శనివారం ఇంద్రవెల్లి మండలంలో కళావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్షయ వ్యాధిగ్రస్తుల పోషణ కిట్లు పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లాలో కళావతి ఫౌండేషన్ చైర్మన్ అశోక్ క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక కృషి చేయడం అభినందనీయం నియమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సాయన్నతో పాటు వైద్య సిబ్బంది, క్షయ వ్యాధిగ్రస్తులు పాల్గొన్నారు.