11 May, 2026 | 10:14 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

చాయ్ మిల్లెట్స్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

21-02-2026 12:00 AM

మరిపెడ, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి): మరిపెడ మండల కేంద్రం కార్గిల్ సెంటర్ మీపంలో శుక్రవారం డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ సతీమణి డాక్టర్ ప్రమీల, మరిపెడ మున్సిపల్ చైర్మన్ వీసారపు ప్రగతి చాయ్ మిల్లెట్ టీ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి రంగాలపై ఆసక్తి పెంపొందించుకొని స్థానిక వనరులతో వ్యాపార అభివృద్ధి సాధించాలని కోరారు.

అలాగే మరికొందరికి ఉపాధి కల్పించాలని యువత యొక్క స్వయం ఉపాధి ద్వారా దేశాభివృద్ధి తోడ్పడుతుందని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు యువత స్వయం ఉపాధికై రుణాలు అందజేస్తున్నయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరా రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కాలం సునీత, వార్డు కౌన్సిలర్లు పానుగోతు రాములు , మెరుగు రాము పాల్గొన్నారు.