22 July, 2026 | 3:59 PM

Breaking News

ఎస్‌ఐఆర్ కమిటీతో కేటీఆర్ సమీక్ష   •   ఐఐటీ మద్రాస్‌లో ఎం.టెక్ సీటు సాధించిన మోకాళ్ల భాను ప్రసాద్‌కు అభినందనలు   •   ప్రమాద భరితంగా మోడల్ స్కూల్ భవనం..!   •   ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ వాయిదా   •   రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఇల్లందులో రాస్తారోకో..   •   విద్యార్థుల స్కాలర్‌షిప్‌ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.!   •   నాచారం ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్   •   బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా   •   కాక్రోచ్ పార్టీ ఆందోళన ఎఫెక్ట్.. 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత   •   శాంతినగర్‌లో 'వజ్రం ప్యూర్ ఫైర్' శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా..   •  

42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

20-11-2025 09:37 PM

మంత్రికి బీసీ సంఘాల వినతి 

కామారెడ్డి (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగ రక్షణ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థలు నిర్వహించాలని 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ప్రతినిధులు కోరారు. గురువారం కామారెడ్డికి వచ్చిన ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. 42 శాతం రిజర్వేషన్ కల్పించిన అనంతరమే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ నేతలు పాప శివరాములు, నీల నాగరాజు,లక్ష్మణ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.