22 April, 2026 | 2:31 PM

Breaking News

షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •  

విదేశీ గంజాయి గుట్టురట్టు..

20-09-2025 05:28 PM

హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్పోర్టు(Rajiv Gandhi International Airport)లో శనివారం అధికారులు భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రూ.12 కోట్ల విలువ చేసే 12 కిలోల విదేశీ గంజాయిని బ్యాగ్ లో తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద ఈ గంజాయిని పట్టుకున్నారు. ఈ మేరకు అధికారులు నిందితునిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.