30 July, 2026 | 5:49 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

పుర పాలక ఎన్నికల పరిశీలకులుగా కిల్లు శివ కుమార్ నాయుడు

30-01-2026 01:24 AM

హనుమకొండ, జనవరి 29 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లాలోని పరకాల పుర పాలక ఎన్నికల సాధారణ పరిశీలకులుగా సీనియర్ ఐఏఎస్ అధికారి కిల్లు శి వకుమార్ నాయుడును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కు వచ్చిన ఎన్నికల పరిశీలకులు కిల్లు శివకుమార్ నాయుడుకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మొక్కను అందించి స్వాగతం పలికారు. కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో జిల్లా ఎన్నికల పరిశీలకులు కిల్లు శివకుమార్ నాయు డు సమావేశమై పరకాల పురపాలక సంస్థకు సంబంధించిన అంశాలను గురించి ఈ సం దర్భంగా చర్చించారు. శివకుమార్ నాయు డు గతంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు హానుమకొండ జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా పనిచేశారు.