2 June, 2026 | 8:03 PM

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కే.అజయ్ కుమార్

02-06-2026 06:38 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం మూడవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు  సాధారణ బదిలీలలో భాగంగా కొట్టే అజయ్ కుమార్ కొత్తగూడెంలో మంగళవారం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసెక్యూటర్ గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో బెల్లంపల్లి నుండి బదిలీపై వచ్చారు. కొత్తగూడెం మొదటి, రెండవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులకు, నర్సింగోజు అనిల్ కుమార్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా బాధ్యతలు స్వీకరించిన విషయం పాఠకులకు విదితమే.