22 April, 2026 | 2:32 PM

Breaking News

షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •  

టీమ్ ఆఫ్ ది టోర్నీలో భారత్ హవా

10-03-2026 01:16 AM

దుబాయ్, మార్చి 9 : టీ20 ప్రపంచకప్ 2026 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ఐసీసీ ప్రకటించింది. దీనిలో నలుగురు భారత ఆ టగాళ్లు చోటు దక్కించుకున్నారు. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్, వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్, ఐదో స్థానంలో హార్థిక్ పాండ్యా, పేస్ బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యారు. ఈ టోర్నమెంట్‌లో సంజూ శాంసన్ వరుస గా హ్యా ట్రిక్ హాఫ్ సెంచరీలు బాదాడు. మా క్‌ర్రమ్ కెప్టెన్‌గానూ ఫర్హాన్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. వీరితో పాటు విల్ జాక్స్, జాస న్ హోల్డర్, లుంగి ఎంగిడి, ఆదిల్ రషీద్, ముజర్బానీ, షాడ్లీ వాన్ షాల్క్(12వ ఆటగాడు) చోటు దక్కించుకున్నారు.