15 May, 2026 | 8:17 PM

Breaking News

బాన్సువాడలో నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయం ప్రారంభం   •   పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •   జవహర్ నవోదయ పాఠశాలకు భూమి స్వాధీనం.. రైతులతో చర్చించి సరిహద్దుల ఖరారు   •   ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి   •   మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్   •   ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం   •   ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం సిగ్గుచేటు   •   దొంగలు... బాబోయ్... దొంగలు...   •   చెంచుల జీవనోపాధికి టీజీఐఎల్పీ కీలకం   •   మోడీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. రెండు నాలుకల సర్కార్   •  

మత్స్యశాఖ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం

03-03-2026 12:00 AM

గరిడేపల్లి మత్స్యశాఖ చైర్మన్ గా దశరథ్

గరిడేపల్లి, మార్చి 2 : గతంలో వివాదంతో వాయిదా పడిన మత్స్యశాఖ ఎన్నికను సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గరిడేపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘ చైర్మన్ గా చామకూరి దశరథ. వైస్ చైర్మన్ గా ప్రధాని వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా కీసర పుల్లయ్యను ఎన్నుకున్నారు. వీరికి జిల్లా కేంద్రంలో డీఎఫ్‌ఓ బానోతు నాగులు నియామక పత్రాలను, బైలాసును అందజేశారు.

కార్యక్రమంలో మాజీ చైర్మన్ ప్రధాని సైదులు,డైరెక్టర్లు జిట్టబోయిన సంతు,ప్రధాని అమరయ్య,మేడారపు సైదులు,ప్రధాని వీరస్వామి,మత్స్యశాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు