6 July, 2026 | 3:13 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

మాఘ అమావాస్య, మహా శివరాత్రి ఏర్పాట్లపై ఈఓ సమీక్ష

17-01-2026 09:01 PM

వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు దత్తత దేవాలయమైన శ్రీ సీతారాముల స్వామివారి దేవస్థానంలో నేడు ఆదివారం  జరగనున్న మాఘ అమావాస్య జాతర, రాబోయే మహా శివరాత్రిని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈఓ ఎల్. రమాదేవి ఏర్పాట్లపై శనివారం సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు, త్రాగునీరు, క్యూలైన్లు, పార్కింగ్, విద్యుత్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి మెరుగైన సౌకర్యాలు అందించాలని సూచించారు.