17 July, 2026 | 2:38 PM

Breaking News

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు సహకారం   •   మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •  

సూరయ్యపల్లి నుండి శుక్రవారంపల్లి వరకు డబుల్ రోడ్డు మంజూరు

07-01-2026 09:19 AM

మంత్రి శ్రీధర్ బాబు కు కృతజ్ఞతలు తెలిపిన గ్రామాల ప్రజలు 

మంథని,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ఆదేశాలతో మంథని మండలం సూరయపల్లి నుండి కాకర్లపల్లి, ముత్తారం మండలంలోని రామకృష్ణాపూర్, సీతంపేట, శుక్రవారంపల్లి(Suraiahpalli-Sukravarampally) వరకు రూ. 29 కోట్ల 15 లక్షల నిధులతో డబుల్ రోడ్డు మంజూరు చేసినట్లు మంథని అర్ అండ్ బీ డీఈ తెలిపారు. డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మంత్రి శ్రీధర్ బాబు కు ఆయా గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.