తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanams) భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరస సెలవులు రావడంతో వెంకన్న కొండకు భక్తులు భారీగా పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు అన్ని భక్తులతో నిండిపోయి వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు. మంగళవారం నాడు తిరుమల శ్రీవారిని 73,285 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,334 మంది భక్తులు నిన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి(Lord Sri Venkateswara Swamy) తల నీలాలు సమర్పించుకోగా, రూ.4.39 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం(Srivari Hundi Income) వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
మంగళవారం తిరుమలలో దర్శనం వివరాలు
| వివరాలు | సంఖ్య |
|---|---|
| దర్శనం చేసుకున్న భక్తులు | 73,285 |
| తలనీలాలు సమర్పించిన భక్తులు | 32,334 |
| హుండీ ఆదాయం | ₹4.39 కోట్లు |
| సర్వదర్శనం | 18 గంటలు |
తిరుమల వసతి వివరాలు | 26-08-2026
తిరుమల CRO వద్ద ఆఫ్-లైన్ నమోదు.
రూ.50 & రూ. 100 గదులు: 388 అందుబాటులో ఉన్నాయి / మొత్తం 1,200
రూ.1,000 & రూ.1,523 గదులు: అందుబాటులో లేవు
⏰ సమయం: ఉదయం 7:15 గంటలకు
📞 155257
FAQ's
తిరుమల సర్వదర్శనానికి ప్రస్తుతం ఎంత సమయం పడుతోంది?
టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది.
మంగళవారం ఎంత మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు?
మంగళవారం 73,285 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల హుండీ ఆదాయం ఎంత వచ్చింది?
శ్రీవారి హుండీ ద్వారా రూ.4.39 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
ఎంత మంది తలనీలాలు సమర్పించారు?
32,334 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
తిరుమలలో రూ.50, రూ.100 గదులు ఎన్ని అందుబాటులో ఉన్నాయి?
CRO వద్ద 388 గదులు అందుబాటులో ఉన్నట్లు ఇచ్చిన వివరాల్లో పేర్కొన్నారు.






