10 May, 2026 | 9:07 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

సొంతింటి కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

18-11-2025 12:00 AM

పీసీసీ సభ్యులు మున్నూరు కిషన్ 

రేగోడు, నవంబర్ 17: నిరుపేదల సొంతింటి కలలను నెరవేర్చిన ఘనత కాం గ్రెస్ ప్రభుత్వానిదని పీసీసీ సభ్యులు మున్నూరు కిషన్ అన్నారు, సోమవారం మం డలంలోని గజవాడ గ్రామం లో పూర్తయిన ఇందిరమ్మ ఇల్లుతో పాటు పంచాయతీ పరిధిలోని తండాలో ఒక ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొని పూర్తి చేసుకున్న వారి ఇల్లుకు కొబ్బరికాయ కొట్టి గృహ ప్రవేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లు లేని ని రుపేదలందరూ ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దత్తారెడ్డి, ఎంపీడీవో సీతారావమ్మ, కార్యదర్శి రమేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.