6 July, 2026 | 2:49 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

సొంతింటి కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

18-11-2025 12:00 AM

పీసీసీ సభ్యులు మున్నూరు కిషన్ 

రేగోడు, నవంబర్ 17: నిరుపేదల సొంతింటి కలలను నెరవేర్చిన ఘనత కాం గ్రెస్ ప్రభుత్వానిదని పీసీసీ సభ్యులు మున్నూరు కిషన్ అన్నారు, సోమవారం మం డలంలోని గజవాడ గ్రామం లో పూర్తయిన ఇందిరమ్మ ఇల్లుతో పాటు పంచాయతీ పరిధిలోని తండాలో ఒక ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొని పూర్తి చేసుకున్న వారి ఇల్లుకు కొబ్బరికాయ కొట్టి గృహ ప్రవేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లు లేని ని రుపేదలందరూ ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దత్తారెడ్డి, ఎంపీడీవో సీతారావమ్మ, కార్యదర్శి రమేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.