24 April, 2026 | 7:20 PM

Breaking News

అమరులైన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కు ఘన నివాళులు   •   శివాజీనగర్ అంగన్‌వాడి కేంద్రంలో గర్భవతులకు సీమంతం   •   ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య   •   ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తుంది   •   చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి   •   నిరుపేదల సొంతింటి కల నెరవేరడం ఆనందంగా ఉంది   •   హిందూ సమ్మేళనానికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రమేష్ నాయక్ ఆహ్వానం   •   డీసీఎం, ద్విచక్ర వాహనం ఢీ... వ్యక్తి మృతి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలను బేషరతుగా వెంటనే పరిష్కరించాలి   •   ఇల్లందు పట్టణంలో జరుగు అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ మహా సభలను విజయవంతం చేయండి   •  

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

19-11-2025 06:07 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): చింతకుంటలోని శాంతినగర్ లో గల ముదిరాజ్ కులానికి చెందిన రామకృష్ణకు ముప్పై వేలు చెక్కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి నాయక్ మాట్లాడుతూ అనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని అప్పుల పాలై ఇబ్బంది పడుతున్న వారిని ప్రభుత్వపరంగా కొంత ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు మంజూరు చేస్తున్నారని ఆపదలో ఉన్నవారికి ఈ పథకం ఉపయోగపడుతుందని, సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నమని అన్నారు.