21 April, 2026 | 3:46 PM

Breaking News

జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   33% మహిళా రిజర్వేషన్ లో సామాజిక న్యాయం పాటించాలి   •   అభిమాని కుమారుడు కేశఖండనానికి వెళ్లిన ఎమ్మెల్యే   •   జీవన్ రెడ్డి.. పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. వెయ్యి ఏండ్లయినా BRS పార్టీ మారదు   •   విద్యార్థులకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించండి   •   ఘనంగా గ్రాడ్యుయేషన్ డే   •   రెండున్నరేళ్లలో రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   సిరిసిల్ల నుంచి మేడ్చల్ వరకు తెలంగాణ జాగృతి యువత పాదయాత్ర ప్రారంభం   •   ఏసీబీకి పట్టుబడిన ఆర్డీవో   •   పాతికేళ్ల అజ్ఞాతం అనంతరం సొంతూరుకు చేరిన ‘బడే’   •  

ఫిబ్రవరి 12నుంచి సీఐఎస్‌సీఈ పరీక్షలు

15-11-2025 01:30 AM

న్యూఢిల్లీ, నవంబర్ 14 : కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎక్జామినేషన్ (సీఐఎస్‌సీఈ) బోర్డు పరీక్షలు వచ్చే ఫిబ్రవరి 12నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి  ఏప్రిల్ 6 వరకు 12వ తరగతి, ఫిబ్రవరి 17 నుంచి మార్చి 30 వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతాయి. 2.6లక్షల మంది విద్యార్థులు సీఐఎస్‌సీఈ(10వ తరగతి), 1.5లక్షల మంది విద్యార్థులు సీఐఎస్‌సీఈ (12వ తరగతి) పరీక్షలు హాజరవుతారు.