4 April, 2026 | 3:22 PM

Breaking News

ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •  

వీర సావర్కర్ దుర్గామాత యూత్ ఆధ్వర్యంలో నిమజ్జన శోభయాత్ర

06-10-2025 12:00 AM

యాదాద్రి భువనగిరి అక్టోబర్ 5 ( విజయక్రాంతి ): మీనా నగర్ లోని వీర సావర్కర్ దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. మేళ తాళాలతో భాజా భజన్త్రీలతో డప్పు సప్పులతో కోలాటాలతో స  భజన సంకీర్తనలతో సూపయమానంగా నిమజ్జన యాత్ర జరిగింది.  అమ్మవారి శోభాయాత్రకు మహిళలు పెద్ద ఎత్తున పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అమ్మవారి రథం ముందు ఉత్సవ సమితి అధ్యక్షులు రత్నాపురం శ్రీశైలం గుమ్మడికాయ, కొబ్బరికాయ కొట్టి  ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ  సనాతన హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు దేవరకొండ నరసింహ చారి, బిజెపి అధ్యక్షులు రత్నాపురం బలరాం, సురేష్ చంద్ర, బిజెపి పట్టణ అధ్యక్షులు రత్నాపురం బలరాం, బెండ శ్రీకాంత్ ,  భరత్, సుదగాని అఖిల్, తునికి కళ్యాణ్, టెలిమినేటి రాకేష్ కార్తీక్ మణికంఠ బన్నీ దీపక్ తదితరులు పాల్గొన్నారు