4 April, 2026 | 3:16 PM

Breaking News

ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •  

దొడ్డి కొమరయ్య విగ్రహం ఆవిష్కరణ

04-04-2026 01:08 AM

తాడ్వాయి, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో శుక్రవారం దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ప్రతినిధులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య అనగారిన వర్గాల కోసం నిరంతరంగా కృషి చేసిన గొప్ప నాయకుడు అని తెలిపారు ఆయన త్యాగం మరువలేనిది అన్నారు ఎంతో దీక్షతో పట్టుదలతో పోరాడిన మహనీయుడన్నారు.

తాడువాయిలో దొడ్డి కొమురయ్య విగ్రహం ఆవిష్కరణతో నిరంతరం ఆయన చేసిన పోరాటాలు గుర్తుకు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూమయ్య భూదాన్ నర్సింలు సంజీవులు సర్పంచ్ విజయ రాములు అంబీర్ శ్యాం రావు వెంకట్రామిరెడ్డి గంగారాం రనిల్ రెడ్డి గ్రామ పెద్దలు పాల్గొన్నారు.