21 April, 2026 | 6:07 PM

Breaking News

నా భూమికి రక్షణ కల్పించండి   •   గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపాల్ డాక్టర్ స్నేహలత   •   బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •  

విద్యార్థుల ప్రతిభ

19-11-2025 12:00 AM

మంచిర్యాల, నవంబర్ 18 (విజయక్రాం తి): మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 17న స్పోరట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిం చిన అస్మిత ఖేలో ఇండియా అథ్లెటిక్స్ మీట్ లో పట్టణం లోని కార్మెల్ హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ సిస్టర్ సారూప్య తెలిపారు. మంగళవారం ప్రతిభ కనబరిచిన శాన్వి కృష్ణ, ఎం శ్రీనిధి, సృష్టి యోగ్యితలను ప్రిన్సిపల్ తోపాటు వైస్ ప్రిన్సిపాల్  సోఫీ, పీఈటీ అనిల్ కుమా ర్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.