17 July, 2026 | 1:40 PM

Breaking News

వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •   ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా   •   హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు   •   హైవేపై బొలెరో–లారీ ఢీ: జెర్సీ ఆవులకు గాయాలు   •   రేపు ​మాడుగులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు   •  

బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయండి

25-11-2025 12:00 AM

-ఎమ్మెల్యే టీ.ప్రకాష్‌గౌడ్

రాజేంద్రనగర్, నవంబర్ 24 (విజయక్రాంతి) : మైలార్ దేవ్ పల్లి రైల్వే ట్రాక్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. సోమవారం జిహెచ్‌ఎంసి దక్షిణ మండల జోనల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరెడ్డి, రాజేంద్ర నగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు.