22 June, 2026 | 1:30 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

ముగిసిన కేసీఆర్ మాజీ ఓఎస్డీ సిట్ విచారణ

27-11-2025 02:37 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రాజశేఖర్ రెడ్డిని( KCR OSD Rajasekhar Reddy ) సిట్ అధికారులు గురువారం ప్రశ్నించారు. అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ వాంగ్మూలం ఆధారంగా విచారించారు. రాధాకిషన్ స్టేట్ మెంట్ లో అప్పటి సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావించారు. బీఆర్ఎస్ సుప్రీంతో పాటు కీలక నేతలను సంప్రదించామని రాధాకిషన్ వాంగ్మూలం ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి స్టేట్ మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేశారు. రాజశేఖర్ రెడ్డిని రెండు గంటల పాటు సిట్ అధికారులు విచారించారు.