6 May, 2026 | 7:45 PM

Breaking News

పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •   ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన   •   నాగోల్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల వేగం పెంచాలి   •   పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - సిపిఐ   •   పంటల మార్పిడి విధానాన్నీ రైతులు అవలంబించాలి   •   కులర్ కరెంట్ షాక్‌తో బాలుడికి గాయాలు   •  

యువకుడి అదృశ్యం

05-01-2026 02:05 AM

మేడిపల్లి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): యువకుడు అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు కుంది. వివరాల ప్రకారం బుద్ధ నగర్ కాలనీ లో నివసించే జోగిని శివ కృష్ణ, అన్న అయిన జోగిని సాయి కృష్ణ (24) గత ఆరు సంవత్సరాలుగా కలిసి నివసిస్తున్నారు. గత కొన్ని రోజుల నుండి సాయి కృష్ణ ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉద్యోగం దొరకపోవడంతో డిసెంబర్ 31 మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. శివ కృష్ణ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేస్తున్నామని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.