9 May, 2026 | 9:48 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

మహిళా డీఎస్పీలు.. వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలి: డీజీపీ

06-11-2025 11:58 AM

హైదరాబాద్‌: గ్రూప్ వన్ ద్వారా ఎంపికైన డీఎస్పీలకు ట్రైనింగ్‌ కార్యక్రమాన్ని డీజీపీ శివధర్‌ రెడ్డి(DGP Shivdhar Reddy) గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ పాల్గొన్నారు. పోలీస్ అకాడమీలో మొత్తం 115 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. 115 మందితో ఇదే అతిపెద్ద డీఎస్పీ బ్యాచ్ అని డీజీపీ తెలిపారు. 10 నెలలు శిక్షణ కాలం చాలా కష్టంగా ఉంటుందని సూచించారు. పోలీస్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల హృదయాలు గెలవాలని పిలుపునిచ్చారు. మహిళా డీఎస్పీలు వచ్చే తరాలని ఆదర్శంగా నిలవాలని డీజీపీ శివధర్‌ రెడ్డి పేర్కొన్నారు.