14-12-2025
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): హైదరాబాద్కు చెందిన సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కాలేజ్ (ఎస్ఎంఈసీ) మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. ఐఐటీ బాంబే ఆధ్వర్యంలో డిసెంబర్ 10 నుంచి 12 వరకు నిర్వహించిన నేషనల్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఛాలెంజ్ (ఎన్ఈసీ) 2025లో ఎస్ఎంఈసీ ఈ-సెల్ ఎలై ట్స్ టీమ్ అఖిల భారత స్థాయిలో 7వ ర్యాం క్ సాధించింది. దేశవ్యాప్తంగా దాదాపు 4 వేల టీమ్స్ పోటీలో పాల్గొనగా, వాటిలోంచి టాప్ 50 కాలేజీలను మాత్రమే ఐఐటీ బాంబేలో జరిగిన గ్రాండ్ ఫినాలేకు ఆహ్వానించారు.
14-12-2025
ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న మానసిక ఒత్తిడి కారణంగా భారత దేశంలో గుండె జబ్బుల కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గుండె జబ్బులను ఖచ్చితంగా నిర్ధారించడానికి, సమర్థవంతంగా చికిత్స అం దించడానికి వైద్యరంగం సాధించిన అద్భుతమైన విజయాలలో యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ /స్టెంటింగ్ ముఖ్యమైనవి.
14-12-2025
ఇప్పుడు పెద్ద శస్త్రచికిత్సలను చిన్న కోతల ద్వారా లేదా కంటికి కనిపించని విధంగా కోత లేకుండా ఎలా చేయగలుగుతారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇదే మినిమల్లి ఇన్వేసివ్ సర్జరీ (ఎంఐఎస్) యొక్క శక్తి, జీర్ణకోశ సమస్యలకు వైద్యులు చికిత్స చేసే విధానాన్ని మార్చిన ఒక వైద్య విప్లవం.
14-12-2025
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాల నీలో గల స్టెమ్ స్పార్క్ రెజొనెన్స్ స్కూల్ విద్యార్థులు స్థానిక మంచికంటి భవన్లో నిర్వహించిన జిల్లాస్థాయి బాలోత్సవం 2025 పోటీలలో అద్భుత ప్రతిభ కనబర్చారు. డిసెంబర్ 10, 11, 12 తేదీలలో నిర్వ హించిన ఈ పోటీలలో డ్రాయింగ్, శాస్త్రీయ నృత్యం, ఫ్యాన్సి డ్రస్, స్పెల్ౠబి, వ్యాసరచన మొదలగు వివిధ అంశాలలో బహుమ తులు పొందారు.
14-12-2025
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): హైదరాబాద్ బ్యూటీ, గ్రూమింగ్ రంగంలో ప్రత్యేకమైన కొత్త అడ్రస్గా ‘ది గుడ్ సైడ్’ జూబ్లీహిల్స్లో ప్రారంభమైంది. ఫిల్మ్ ప్రొడ్యూసర్ హన్షితారెడ్డి స్థాపించిన ఈ ప్రీమియమ్ లగ్జరీ మేకప్ స్టూడియో, సెలూన్ను సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ హారిక కో-ఫౌండ్ చేశారు. లాంచ్ కార్యక్రమానికి ప్రము ఖులు అల్లు స్నేహారెడ్డి, నిర్మాత దిల్ రాజు హాజరై స్టూడియోను ప్రారంభించారు.
14-12-2025
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ఎక్సలెన్సియా స్కూల్స్, జూనియర్ కాలేజీలు, క్వాంటియం ఇంటర్నేషనల్ స్కూ ల్ సహకారంతో రేపటి ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాల నిర్మాణం అంశంపై ఎడ్యు కేషన్ కాన్క్లేవ్-2025ను శనివారం సైబర్ గార్డెన్స్, హైదరాబాద్లో నిర్వహించారు. డా. జయప్రకాశ్ నారాయణ్, మాజీ ఐఏఎస్, డి. చక్రపాణి, ఐఏఎస్ (రిటైర్డ్), డా. రాఘవేంద్ర హునస్గి, గ్లోబల్ సీఈఓ, టెక్నాలజిస్ట్, ఏఐ, వెబ్3ను రూపొందిస్తున్న నిపుణుడు, తిరుమల అరోహిమామునూరు, కాగ్నిజెంట్ సం స్థలో చీఫ్ లెర్నింగ్ ఆఫీసర్, గ్లోబల్ టాలెం ట్ డెవలప్మెంట్లో పయనీర్, ప్రొఫెసర్ సత్య కిరణ్ శాస్త్రి, అంతర్జాతీయ స్థాయి లీడర్షిప్ కోచ్, విద్యావేత్త మోడరేటర్గా ఉన్నారు.