3 April, 2026 | 7:36 AM
Breaking News
ముంబై, మార్చి 30: రూపాయి విలువ మరింత పడిపోయిం...
ముంబై, మార్చి 30: భారత్ స్టాక్ మార్కెట్లు సోమ...
అనంతపూర్ జిల్లాలో ఉన్న అల్ట్రాటెక్ యొక్క ఇంటి...
ప్రపంచంలో ఐదవ అతిపెద్ద రిటైల్ ఆభరణాల గ్రూప్, ...
హైదరాబాద్, ఏప్రిల్ 2 : ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ఉద్యోగ నియామకాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్ ను జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు ఇంతకుముందు హైకోర్టును ఆశ్రయించారు. మూల్యాంకనంలో తప్పులున్నాయని, నోటిఫికేషన్ రద్దు చేసి.. మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కోరారు.
టాస్ గెలిచిన కోల్ కత్తా నైట్ రై డర్స్ కెప్టెన...
ఐపీఎల్ 19వ సీజన్ ను ఓటమితో ప్రారంభించిన చెన్న...
చెన్నై సూపర్కింగ్స్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్....
పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల ‘భగవంత్ కేసరి’, ‘కన్నప్ప’ వంటి చిత్రాల్లో మెరిసింది. ఈ టాలీవుడ్ చందమామ ఇప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’లో అలరించబోతోంది. ఈ విషయాన్ని కాజల్ స్వయంగా ప్రకటించింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక గాథలో కాజల్ కీలక పాత్ర పోషిస్తోంది. కొద్దికాలంగా ఈ సినిమాలో కాజల్ రావణాసురుడి భా ర్య మండోదరి పాత్రలో కనిపించనుందని వార్తలు వచ్చాయి.
రామ్చరణ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా యాక్ష...
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కు...
పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందుత...
నేటి ఆధునిక యువత పాశ్చాత్య సంస్కృతి వైపు పరుగులు తీస్తుంటే, సెల్ఫోన్లు, సోషల్ మీడియా ప్రపంచంలోనే విహరిస్తుంటే.. ఈ కవలలు మాత్రం భారతీయ సనాతన సంప్రదాయ కళకు ప్రాణం పోస్తున్నారు.
పట్టుదల, కటోర శ్రమ, అందుకు తగ్గ ప్రోత్సా...
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఆభర...
పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్ర సంబంధమ...