22-02-2026
హైదరాబాద్, 21 ఫిబ్రవరి (విజయక్రాంతి): మారుతి సుజుకి నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఇ శనివా రం వరుణ్ నెక్సా సైనిక్పురి షోరూమ్లో ఘనంగా ఆవిష్కరించారు. మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ నూతన ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించారు.
19-02-2026
హైదరాబాద్, ఫిబ్రవరి 18(విజయక్రాంతి): కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో బుధవారం సుమారు రూ. 2,64,900 వద్ద కొనసాగుతోంది. మంగళవారంతో పోలిస్తే వెండి ధర కిలోకు దాదాపు రూ.5,000 వరకు తగ్గింది. అయితే భాగ్యనగరంలో బంగారం ధరల్లో పెద్దగా మార్పు కన్పించలేదు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,54,200 వద్ద కొనసాగుతోంది.
17-02-2026
హైదరాబాద్, ఫిబ్రవరి 15, 2026: తెలంగాణలోని సాంకేతిక రంగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ, భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ 'ప్యూర్ ఈవీ' హైదరాబాద్లో తన సరికొత్త హై-టెక్ షోరూమ్ను ఘనంగా ప్రారంభించింది.
17-02-2026
న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧౬: అంతర్జాతీయ మార్కెట్ల స్థిరత్వం, అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుదల, చైనాలో బంగారం నిల్వల పెరుగుదల కారణంగా బంగారం ధరలు రోజుకు తగ్గుతూ వస్తున్నాయి.
16-02-2026
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి) : ఒకప్పుడు ప్రతి కుటుంబానికి ఒక ‘కుటుంబ వైద్యుడు’ ఉండటం సహజం. 1960 దశకంలో కుటుంబ వైద్యుడు అనేవాడు చికిత్స చేసే వ్యక్తి మాత్రమే కాదు.
15-02-2026
వ్యవసాయ వ్యర్థాల నుండి వినూత్న ప్యాకేజింగ్ సామగ్రిని అభివృద్ధి చేయడానికి అమెజాన్ ఇండియా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. కలపేతర కాగితం సాంకేతికతను సృష్టించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. వర్జిన్ కలప గుజ్జుపై ఒత్తిడిని తగ్గించేందుకు, వ్యవసాయ వ్యర్థాలను దహనం చేయకుండా మళ్లించేందుకు ఈ సాంకేతికత తోడ్పడనుంది.