calender_icon.png 20 December, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Business

article_34053916.webp
భక్తుల భద్రతే లక్ష్యంగా ఆలయ సిబ్బందికి సీపీఆర్‌పై అవగాహన

20-12-2025

వేములవాడ, డిసెంబర్ 19, (విజయ క్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వా మి దేవస్థానంలో భక్తుల రద్దీ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ రక్షణకు ఉపయోగపడే సీపీఆర్ పై ప్రత్యేక అవగాహన శి క్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించా రు.ఆలయ వసతి గృహం భీమేశ్వర సదన్ పార్కింగ్ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, ఎస్పీఎఫ్, హోంగార్డు సిబ్బందికి గుండెపోటు,శ్వాస ఆగిపోవడం వంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన తక్షణ చర్యలను వైద్యులు వివరించారు.

continue reading

article_20623056.webp
ఎంజీ మోటార్ ఇండియా నుంచి సరికొత్త హెక్టర్ లాంచ్

20-12-2025

హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాం తి): ప్రముఖ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మో టార్ ఇండియా ఇటీవల ఇన్నర్ 11.99 లక్షల నుం చి ప్రారంభమయ్యే సరికొత్త హెక్టర్‌ను ప్రారంభించింది. బోల్డ్ డిజైన్, సాటిలేని సౌకర్యం, మార్గదర్శక సాంకేతికత, డైనమిక్ డ్రైవింగ్ అనుభవంతో గణనీయమైన ముం దడుగును సూచిస్తూ జేఎస్‌డ బ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా సరికొత్త ఎంజీ హెక్టర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

continue reading

article_71656165.webp
ఒక్కరోజే రూ.11 వేలు పెరిగిన వెండి

18-12-2025

హైదరాబాద్, డిసెంబర్ 17: అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. సామాన్యులకు అందనంత ఎత్తులో పసిడి, వెండి ధరలు ఉన్నాయి. ముఖ్యంగా వెండి ధరలు కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.

continue reading

article_31076155.webp
భారత్ ట్యాక్స్ పేరుతో సరికొత్త యాప్

17-12-2025

ప్రయాణికులకు సర్జ్ ప్రైసింగ్ నుండి ఉపశమనం కల్పించడంతో పాటు డ్రైవర్లకు సరసమైన ధరలను నిర్ధారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారత్ టాక్సీ పేరుతో సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది.

continue reading

article_43793722.webp
2034కి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ: బ్రిక్‌వర్క్ రేటింగ్స్

16-12-2025

హైదరాబాద్: స్వదేశీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీగా గుర్తింపు పొందిన సంస్థ బ్రిక్‌వర్క్ తెలంగాణ జీడీపీపై కీలక అంచనా వేసింది. 2025 నుంచి 2034 మధ్య కాలంలో సగటున సంవత్సరానికి సుమారు 12–13 శాతం నిజమైన జిడిపి వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. పారిశ్రామిక రంగం, సేవల రంగం మరియు మౌలిక సదుపాయాల్లో కొనసాగుతున్న పెట్టుబడుల వల్ల ఈ బలమైన వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. అయితే, ఈ వృద్ధి గమనాన్ని నిలబెట్టుకోవాలంటే నిరంతర విధాన మద్దతు, స్థిరమైన మూలధన ప్రవాహాలు మరియు బాహ్య-దేశీయ ప్రమాదాలను ఎదుర్కొనే దిశగా సకాలంలో నిర్మాణాత్మక సంస్కరణలు కీలకమని అభిప్రాయపడింది.

continue reading

article_22641604.webp
‘వెల్ కిన్స్ కార్డియాక్ సెంటర్’

16-12-2025

హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): మదీనాగూడలోని సిద్ధార్థ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘వెల్ కిన్స్ కార్డియాక్ సెంటర్’ను ప్రముఖ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ ఎస్. గురు ప్రసాద్‌తో పాటు డాక్టర్ సిద్ధార్థరెడ్డి ప్రారంభించారు. ఈ కార్డియాక్ సెంటర్ ప్రారంభంతో శేరిలింగంపల్లి, మియాపూర్, మదీనాగూడతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక గుండె వైద్యం అందుబాటులోకి రానుంది.

continue reading