4 September, 2026 | 10:26 PM

Breaking News

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •   భక్తి, ఆధ్యాత్మికతతోనే సమాజంలో ఐక్యత   •   కేసిఆర్ హయాంలోనే కొనసాగిన చక్కటి ప్రభుత్వం   •   420 హామీలతో మోసం చేసిన కాంగ్రెస్   •   అంజన్న భక్తులకు మెరుగైన మొబైల్ నెట్‌వర్క్   •   సరస్వతీ శిశు మందిర్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు   •  

కాంగ్రెస్ పార్టీ సంబరాలు

04-09-2026 | 07:46pm

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం లక్ష్మణ చందా మండల(Lakshmana Chanda Mandal) కేంద్రంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. మండల పార్టీ కన్వీనర్ నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి అధ్యక్షులు రఘునందన్ రెడ్డి, మార్కెట్ కమిటీ  చైర్మన్ భీమ్ రెడ్డి, ఆత్మ చైర్మన్ నర్సారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.