4 September, 2026 | 10:50 PM

Breaking News

అబద్దాల కాంగ్రెస్ ని తరిమి కొట్టండి   •   ఉమ్రిలో ఘనంగా మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం   •   శిరీష కుటుంబానికి అండగా నిలవాలి   •   మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి   •   బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   •   హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •  

ముగిసిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం

04-09-2026 | 05:09pm

హైదరాబాద్: కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ(Three member committee) సమావేశం ముగిసింది. అయితే కీలక అంశాలపై ఇవాళ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాలపై కేఆర్ఎంబీ బోర్డు(KRMB Board) పూర్తిస్థాయి సమావేశం నిర్వహించి చర్చించాలని త్రిసభ్య కమిటీ(Three member committee)  నిర్ణయించింది. కాబట్టి సెప్టెంబర్ నాలుగో వారంలో మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకుంది.