calender_icon.png 13 February, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

12-02-2025 12:30:38 AM

కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్‌రెడ్డి

చేగుంట, ఫిబ్రవరి 11: చేగుంట పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన  ఆక్సిజన్ జీమ్ ను దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి  సందర్శిం చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ యువత నేటి సమాజంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలు, స్వయం ఉపాధి రంగాలను  ఎన్నుకోవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్య క్షులు మసాయిపేట్ శ్రీనివాస్ జనరల్ సెక్ర టరీ మొజామిల్ , యూత్ అధ్యక్షులు మెహ న్ నాయక్, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కాషాబోయిన భాస్కర్, సండ్రుగు శ్రీకాంత్, సాయికుమార్, బాస రాజు, సండ్రుగు రాజు, కృష్ణ, అబ్దుల్ రాఫె, మొహమ్మద్ ఇమ్రాన్ పాల్గొన్నారు.