11-02-2025 10:38:50 PM
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం తీర్లపురం గ్రామ యువతకు వాలీబాల్ కిట్లను మంగళవారం ఎస్సై రాజ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అసాంఘిక చర్యలకు దూరంగా ఉండాలని ఎస్సై రాజ్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.