calender_icon.png 25 March, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్ధిక సహాయం అందజేసిన యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్

23-03-2025 08:19:16 PM

చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలం మకరాజీపేట గ్రామానికి చెందిన చిన్నబోయిన మహేష్ మరణించిన విషయం తెలుసుకొని, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు వారి కుటుంబనికి సండ్రుగు శ్రీకాంత్ 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో మకరాజీపేట గ్రామ అధ్యక్షుడు కొండల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జమాల్పురి రాజారాం, తలారి గణేష్, సండ్రుగు రాజు, అగల్దిటివి వీర్లల్, శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.