ఐజేయూ కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి
ఎల్బీనగర్, సెప్టెంబర్ 30: జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) పని చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తపేటలో వర్కింగ్ జర్నలి స్టుల సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా జర్నలిస్టుల నుంచి ఇళ్ల స్థలాల దర ఖాస్తులను స్వీకరించారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రకటిం చిన నేపథ్యంలో అర్హులైన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.