calender_icon.png 8 October, 2024 | 7:51 PM

మద్యంమత్తులో మహిళ ఆత్మహత్య

08-10-2024 12:17:47 AM

లక్షెట్టిపేట, అక్టోబర్ 7: మద్యంమత్తులో మహిళ ఆత్మహత్య చేసుకు న్నది. లక్షెట్టిపేట మండలంలోని చెల్లం పేటకు చెందిన జైనేనీ భీమక్క(35) ఆదివారం సాయంత్రం మద్యంమ త్తులో భర్తతో గొడవపడింది. ఆ తర్వా త గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భీమక్క తమ్ముడు చేదం రాజన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.