calender_icon.png 23 October, 2024 | 3:15 AM

జాతీయ స్థాయి పోటీలకు సాక్షి

23-10-2024 12:49:08 AM

కుమ్రంభీం ఆసి ఫాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాం తి): ఈ నెల 7, 8 తేదీల్లో హనుమ కొండలో జరిగిన రాష్ట్రస్థాయి జావ లిన్ త్రో పోటీల్లో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాల విద్యార్థిని సాక్షి అత్యంత ప్రతిభ కన బర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపి కయినట్టు గిరిజన క్రీడా అధికారి మీనా రెడ్డి తెలిపారు. ఈ నెల 25 నుంచి 28 వరకు ఒడిశా రాష్ట్రంలో జరుగునున్న పోటీల్లో ఆమె పాల్గొననున్నట్లు వెల్ల డించారు. సాక్షితో పాటు కోచ్ విద్యా సాగర్‌ను డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి, ఏసీఎంవో పుర్క ఉద్దవ్, ఏటీడీవో చిరంజీవి, జీసీడీవో శకుంతల, హెచ్ ఎం.జంగు అభినందించారు.