calender_icon.png 30 September, 2024 | 3:04 AM

అర్రాస్ పాట విలేకరులకు చెప్తావా?

30-09-2024 12:51:25 AM

నిన్ను కుల బహిష్కరణ చేస్తాం

మత్స్యకారుడిపై సొసైటీ నేతల బెదిరింపులు

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 29 (వి జయక్రాంతి): నాగర్‌కర్నూల్ మత్స్య కార సొసైటీల్లో భారీ కుంభకోనం జ రుగుతోందని ఆదివారం ‘అర్రాస్  పాడి అప్పజెప్పేస్తున్రు’ శీర్షికన విజ యక్రాంతి పత్రిక చేపల కుంభకోణా న్ని బయటపెట్టింది. అయితే అర్రాస్ పాట గురించి విలేకరులకు చెప్తావా అంటూ మత్స్యకారుడు డోకూరు మ ణ్యంపై నాగర్‌కర్నూల్ కేసరి సముద్ర ం చెరువు మత్స్యకార సొసైటీలోని సుమారు 10మంది నేతలు దాడికి యత్నించారు.

కులం నుంచి బహి ష్కరిస్తామంటూ బెదిరిలింపులకు పా ల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసి నట్లు మణ్యం తెలిపాడు. కాగా వార్తా కథనానికి జిల్లా మత్స్యశాఖ అధికారి ణి రజిని స్పందించారు. అర్రాస్ పా టలు పాడి ఇతరులకు అమ్ముకునే హక్కు ఎవరికీ లేదని విచారణ జరిపి చర్యలు తీసుకుంటా మన్నారు.