calender_icon.png 27 October, 2024 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌ఎస్‌యూఐని బలోపేతం చేస్తాం

30-08-2024 12:56:09 AM

హైదరాబాద్, ఆగస్టు 29(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఎస్ యూఐని బలోపేతం చేస్తామని, అం దుకు 3 నెలల కార్యాచరణను రూపొ ందించుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తుందన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఎన్‌ఎస్‌యూ ఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగిం ది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే జిల్లా, మండల కమి టీలను వేస్తామన్నారు.