calender_icon.png 10 March, 2025 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువుల అభివృద్ధికి ఆటంకాలు తొలగిస్తాం

07-03-2025 12:07:12 AM

 హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6 (విజయక్రాంతి): చెరువుల అభివృద్ధిలో ఎక్క డా ఆటంకాలు లేకుండా చూస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. నానక్‌రామ్ గూడలోని ఖాజాగూడ పెద్దచె రువుతో పాటు.. నెక్నాంపూర్‌లోని ఇబ్రహీంబాగ్ చెరువును ఆయన గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ నగరంలో చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమి స్తోందన్నారు. కార్పొరేట్ సంస్థలు సీఎస్‌ఆర్ నిధులను అందించి చెరువుల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఖాజాగూడ చెరువు అభివృద్ధిలో తలెత్తిన ఇబ్బం  ఈ సందర్భంగా అక్కడ పనులు చేపట్టిన ఎన్‌ఎస్‌ఎల్ ఇన్‌ఫ్రా, దివ్యశ్రీ ఇన్‌ఫ్రా ప్రతినిధులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు.

ఇరిగేషన్ అధికారులతో మా  చెరువులోకి మురుగునీరు చేరకుండా కాలువ డైవర్షన్ పనులు చేపట్టాలని సూచించారు. పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యతను సందర్శిం చుకునేలా ఈ చెరువు పరిసరాలను అభివృద్ధి చేయాలని ఆ సంస్థ ఏజీఎం వరప్రసాద్‌కు కమిషనర్ సూచించారు. నెక్నాంపూర్‌లోని ఇబ్రహీంబాగ్ చెరువు ఆక్రమణలను ఇటీవల తొలగించామని.. ఇప్ప  ఈ చెరువును కొన్ని సంస్థలు దత్తత తీసుకున్నాయని,  పనులు వేగంగా జరగాలని సూచించారు.

దుర్గంచెరువు, ఖాజా గూ  చెరువు, మల్కం చెరువు, ఫిలీంనగర్ చెరువుల నుంచి వరదనీరు ఇబ్రహీంబాగ్ చెరు  చేరేదని స్థానికులు, అధికారులు తెలిపారు. నివాసప్రాంతాలు పెరిగిపోవడంతో ఈ చెరువులు, నాళాలు మురుగుతో నిండిపోయాయని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 88 ఎకరాలకు పైగా ఉన్న చెరువు చుట్టూ  తిరిగి.. చెరువు అభివృద్ధికి ఉండే అవకాశాలను కమిషనర్ స్థాని  చర్చించారు.