అధికారుల సమావేశంలో రైతులు..
నిర్మల్, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): దిలువార్పూర్ వద్ద ఇథ నాల్ పరిశ్రమ నిర్మాణం చేపట్టవద్ద ని దిలువార్పూర్, గుండంపల్లి గ్రా మాల రైతులు సోమవారం మరోసారి తీర్మానం చేశారు. కలెక్టర్ ఆదే శాల మేరకు సోమవారం మండల కేంద్రంలో అధికారులు అభిప్రాయ సేకరణ చేపట్టారు. పరిశ్రమతో త మకు తీవ్రహానీ జరగుతుందని, పరిశ్రమను ఏర్పాటు చేయవద్దని రైతు లు వెల్లడించారు. ఫ్యాక్టరీ యజమా ని తప్పుడు నివేదికలతో అనుమతు లు తీసుకున్నాడని ఆరోపించారు. పనులు జరిగితే తర్వాత జరిగే పరిణామాలకు అధికారులే బాధ్యత వ హించాలని హెచ్చరించారు. రైతుల అభిప్రాయాలను కలెక్టర్కు నివేదిస్తామని రెవెన్యూ అధికారి స్వాతి తెలిపారు.