హనుమకొండ, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): సైబర్ నేరాల నియంత్రణలో భాగ ంగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యం లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సైబర్ క మాండోల శిక్షణకు తెలంగాణ తరఫున వరంగల్ కమిషనరేట్లో డిప్యూటీ ఏఓగా పని చేస్తున్న ప్రశాంత్ కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశాంత్ కుమార్ను అభినందించి, ఎంపిక పత్రాన్ని అందజేశారు.