హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): రైలు నంబర్ 20834 సికిం ద్రాబాద్ విశాఖపట్టణం, రైలు నం బర్ 20833 విశాఖపట్టణం సికింద్రాబాద్ వందే భారత్ రైళ్ల షెడ్యూల్ మారింది. ప్రస్తుతం ఈ రైలుకు ప్రతి ఆదివారం విరామం ఉండగా.. ఈ ఏడాది డిసెంబర్ 10 నుంచి ప్రతి మంగళవారం విరామం ఇస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.