calender_icon.png 24 October, 2024 | 7:53 PM

ప్రజా గొంతుక విజయక్రాంతి

12-08-2024 10:58:51 AM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్: ప్రజా గొంతుక విజయక్రాంతి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం కరీంనగర్ మహాశక్తి ఆలయంలో విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ అండ్ ఎండి సిఎల్ రాజం కేంద్ర మంత్రికి పంపించిన మెమోంటోను విజయక్రాంతి కరీంనగర్ బృందం అందించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సిఎల్ రాజం నేతృత్వంలో పత్రిక తెలంగాణలో నెంబర్ వన్ గా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కరీంనగర్ స్థాపర్ విజయసింహా రావు, సర్కులేషన్ మేనేజర్ మంచాల రాజు, యాడ్ మేనేజర్ బరిగల ఆంజనేయులు పాల్గొన్నారు.